Category: Uncategorized
-

సీఐడీ అడ్డదారికి హైకోర్టులో కిలారు రాజేశ్ అడ్డుకట్ట..!!
సెకెండ్ ఛాన్స్ రాదనే భయంతో టీడీపీని అణిచివేయడానికి అడ్డదారిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుకొని పార్టీలో ముఖ్యనేతలపై తప్పుడు కేసులు పెట్టి వారి గొంతు నొక్కాలని చూశారు వైసీపీ బాస్. ఆయన మెప్పు కోసం చంద్రబాబుపై పెట్టిన పసలేని కేసులు కోర్టులో నిలబడవని సీఐడీ అధికారులకు అర్ధం కావడానికి ఎంతోకాలం పట్టేలేదు. దీంతో టీడీపీ నేత కిలారు రాజేశ్ను బెదిరించి, బాబుపై తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారు.…
-

నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
ఏపీలో రాజకీయ మార్పు నెల్లూరు జిల్లా నుంచే మొదలవబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జగన్ సర్కార్ పై విమర్శలు చేయడానికి విపక్షాలే భయపడుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలగా ఉంటూనే తమ నిరసన గళం వినిపించింది నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలే. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పదికి పది సీట్లు ఇచ్చిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు పరిస్ధితుల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి పార్టీ విప్ ను ధిక్కరించి…
-

ప్రతి ఏడాదీ పెరుగుతున్న శివలింగం
భారతదేశం పవిత్ర ప్రదేశాలకు కేంద్రం అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో. ఈ దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మికత ప్రదేశాలు మరేదేశంలో ఉండకపోవచ్చు. మన దేశంలో విస్తుగొలిపే గుడులు, గోపురాలు ఎన్నో ఎన్నెన్నో. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత. ప్రస్తుత విషయానికి వస్తే ప్రతి ఏడాదీ పెరుగుతున్న శివలింగం ఉన్న దేవాలయం సంగతి ఈరోజు మీకు వివరిస్తాను. ఈ దేవాలయంలో ప్రతి ఏడాది శివలింగం ఎత్తు పెరుగుతూ వస్తుందని భక్తులు చెబుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ శివలింగానికి…
-

జగన్ లాయరే రాం గోపాల్ వర్మ వ్యూహం లాయర్
అవును మీరు చూస్తున్నది నిజమే. జగన్ కి లాయర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి కూడా లాయర్. అయితే వ్యూహం సినిమాతో మాత్రం జగన్కి సంబంధం లేదు . వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్ జగన్ సర్కారు.. అతిథులు జగన్ మంత్రులు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్కి జగన్ టిటిడి పదవి కూడా ఇచ్చాడు జగన్ అక్రమాస్తుల కేసులు, బాబాయ్ మర్డర్ కేసుతో పాటు మొత్తం జగన్ అండ్…
-

బాబు, పీకే మీట్.. తాడేపల్లి ప్యాలెస్ షేక్..!!
ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు, మంత్రుల తిరుగుబాటుతో జగన్ కోటకు బీటలు పడుతున్నాయి. లేటెస్ట్గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే, వైసీపీ జెండా పీకేసి.. సైకిల్ ఎక్కడంతో తాడేపల్లి ప్యాలెస్లో మినీ భూకంపం వచ్చినంత పనైంది. జగన్ వ్యూహాలు, రహస్యాలు బాగా తెలిసిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యర్ధితో చేతులు కలపడం, వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారనే న్యూస్ రాగానే.. వైసీపీ నేతల్లో…
-

జగన్ ను మానసికంగా దెబ్బకొట్టడమే టిడిపి వ్యూహం !
దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకొనే ఏ పార్టీ అయినా సరే ఆయన సాయం కోరే స్థాయికి ఆయన ఎదిగారు. ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) అనే సంస్థను స్థాపించి ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోనే ప్రముఖమైన స్థానంలో నిలిచారు. అయితే, అలాంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఐ ప్యాక్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక తనకు ఐ ప్యాక్ సంస్థకు ఎలాంటి…
-

ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహమేంటి?
ఏపీలో పొత్తులపై బీజేపీ వ్యూహమేంటి? ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. 2019లో టీడీపీ ఓటమి తర్వాత కొందరు కీలక నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ కమలం గూటికి చేరిపోయారు. ఒకానొక దశలో వైసీపీ నుంచి తమని తాము రక్షించుకోడానికి రాష్ట్ర టిడిపి నాయకులు అందరూ బిజెపి కండువా కప్పుకుంటారని బిజెపి భావించింది. అయితే బిజెపి ఆశించిన విధంగా ఏమీ జరగలేదు. క్షేత్రస్థాయిలో…
-

ఐ-ప్యాక్ ప్యాకప్..!! ఇక అంతా డొల్లనే..??
ఒంగోలు లోక్సభ స్థానాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ ఖరారు చేయడంతో బాలినేని వర్గం భగ్గుమంది. ఒంగోలులో ఆయనకు స్వాగతం చెపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. మంత్రి మేరుగ నాగార్జున కార్యాలయం వద్ద, జిల్లా వైసీపి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట కాదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎంపీ సీటు ఖరారు చేయడంతో పాటు, జిల బాధ్యతలను కూడా అప్పగించినందున తీవ్ర ఆగ్రహంతో ఉన్న…
-

చెల్లి షర్మిలపై జగన్ ఎక్కుపెట్టాడు
జగన్ ఎంత నటోరియస్సో చాలా సందర్భాల్లో జనానికి తెలిసొచ్చింది. తన అవినీతి, అధికార, అహంకారానికి ఏమాత్రం భంగం వాటిల్లినా సహించలేడు. ఇది నియంతలలో ఉండే సర్వసాధారణ లక్షణం. అవినాశ్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు, తనకైనా, సొంత చెల్లెలు షర్మిలకైనా ఇవ్వాలన్నాడని సొంత బాబాయ్ అని కూడా చూడకుండా వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా లేపేసిన చరిత్ర అబ్బాయిది. జగన్ చేసిన లక్షల కోట్ల అవినీతికి జైల్లో ఉంటే, పాదయాత్ర చేసి వైకాపాకి అండగా నిలిచి పార్టీని నిలబెట్టింది…
-

“తుమ్మ” ముళ్ళే కేసీఆర్ ని అధికారం పీఠానికి దూరం చేశాయా?
తెలంగాణాలో ఎన్నికల హడావిడి తగ్గి కొత్త ప్రభుత్వం మొదటి విడత ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించింది. మంత్రివర్గంలో అత్యంత సీనియర్ గా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖలను స్వీకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను దాదాపు నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న తుమ్మల గారికి అధికార పార్టీలో ఉండి కూడా గత 5 సంవత్సరాలు పార్టీలో, ప్రభుత్వంలో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. అధికార పెద్దలు నిర్లక్షం చేసినా ఆయన ఎప్పుడూ…