Category: Uncategorized
-

రఘురామ ఓటమే లక్ష్యంగా జగన్ భారీ స్కెచ్
ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం ప్రజలకి తెలిసిందే. తన వ్యతిరేక శక్తులని ఇబ్బంది పెట్టడానికి అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నా జగన్ ఏమాత్రం తగ్గడం లేదు. అదేవిధంగా వైసీపీలోనే ఉండి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి. రోజూ తిడుతున్న రఘురామకృష్ణంరాజుకి కూడా ఆ ఇబ్బందులు తప్పలేదు. ఆయన్ను అరెస్ట్ చేయడం.. ఆ తరువాత కోర్టుల…
-

కేసీఆర్ ఓటమి నుంచి జగన్ నేర్చుకున్న గుణపాఠం
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా అలజడి ప్రారంభమయింది. ఎప్పట్నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇంచార్జుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని కనీసం యాభై స్థానాల్లో మార్పు ఉంటుందని వైఎస్ఆర్సీపీ వర్గాలే చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.…
-

జగన్ మార్చబోతున్న 80 నియోజకవర్గాల ఇంచార్జులు వీరే?
వచ్చే ఏఢాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. అందుకే రాష్ట్రంలో తాజా సర్వేల ఆధారంగా భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ ల మార్పుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు దాదాపు 82 సీట్లలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పలు సంచలనాలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ నిన్న 11 అసెంబ్లీ సీట్లలో…
-

తప్పు మీది … శిక్ష మాకా? వైసీపీ లో ఎంఎల్ఏ ల ధిక్కారస్వరాలు
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వైసీపీ లో అంతర్మధనం మొదలైంది. రాజకీయాలలో ఆత్మహత్యలే కాని, హత్యలుండవు అనే వాదనకు అధికార పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే తారాస్థాయిలో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. దానిని సరిదిద్దుకునే అవకాశం సైతం లేకపోవటంతో ఆ పార్టీ అధినాయకత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. వైసీపీ పార్టీ, ప్రభుత్వం, దాని అధినేత పైన వున్న ప్రజా వ్యతిరేకతను తెలివిగా శాసనసభ్యుల వైపు మరల్చింది. దానిలో భాగంగానే వివిధ నియోజకవర్గాలలో ప్రజా…
-

పార్లమెంట్ లో తీగ లాగితే ఆంధ్రప్రదేశ్ లో డొంక కదులుతోంది
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగిన ఘటనకు సరిగ్గా 22 ఏళ్లు నిండిన రోజునే మరోసారి దాడి జరగడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈసారి ఏకంగా లోక్ సభ సమావేశ హాలులోకే ఇద్దరు ప్రవేశించడం కలవరం పుట్టించింది. ఈ ఘటనలో నిందితులు పట్టుబడ్డారు. బీజేపీకే చెందిన ఎంపీ ప్రతాప్ సిన్హా సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీలో అడుగుపెట్టి అక్కడి నుంచి సభలో ప్రవేశించడంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు నిందితులు ఎటువంటి…
-

ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న తెలంగాణ ఫలితాలు
తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడినట్లు అందరూ ఊహించిన్నప్పటికీ స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా మంది నమ్మలేకపోయారు. అన్ని రకాలుగా తిరుగులేని నేతగా ఎదిగిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గద్దె దించడం అంత సులభంగా సాధ్యం అవుతుందని ఊహించలేకపోయారు. ఈ ఫలితాలు సహజంగానే పొరుగున ఉన్న, మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా వరుసగా మంత్రులతో సహా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చడం,…
-

బిజెపి ధృతరాష్ట్ర కౌగిలి
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు తోడ్పడిన మరో ప్రధాన అంశం బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే సందేశం బలంగా గ్రామస్థాయి వరకు కూడా వెళ్లడం. దానితో ఆ రెండు పార్టీలు కూడా బాగా నష్టపోయాయి. ఇటువంటి ప్రచారం కారణంగానే తాము సృష్టించిన `బిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత’తో కాంగ్రెస్ ప్రయోజనం పొందినట్లు బిజెపి నాయకులు ఇప్పుడు వాపోతున్నారు. ఇప్పుడు ఏపీలో సహితం బీజేపీ, వైఎస్ఆర్సీపీల మధ్య నెలకొన్న బంధం బహిరంగ రహస్యమే. అవినీతి కేసుల నుండి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం…
-

అధికారుల అండతో ఏపీలో నిరంతరాయంగా బోగస్ ఓట్లు
చంద్రగిరి నియోజకవర్గంలో నిరంతరాయంగా బోగస్ ఓట్లు నమోదవుతున్నాయని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 5వ తేదీ నుంచి 9వరకు ఫామ్ 6 ద్వారా 10వేల ఓట్లు నమోదుకు దరఖాస్తులు చేయించారని ఆరోపించారు. ఇన్ని వేల దరఖాస్తులు…
-

రాష్ట్ర రాజకీయ చరిత్ర గతిని మార్చనున్న యువగళం-నవశకం
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగళం-నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారధులు హాజరుకానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు. విజయనగరం జిల్లా, పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభపై పడింది. రాష్ట్ర…
-

లోకేశ్ గ్రాఫ్ అమాంతం పెంచేసిన యువగళం..!
తెలుగు దేశం పార్టీకి యువగళం పాదయాత్ర అనేది ఎంతో మేలు చేసింది. నారా లోకేశ్ ఈ పాదయాత్ర మొదలు పెట్టిన నాటితో పోల్చితే.. ఇప్పుడు ఆ యాత్ర ముగిసేనాటికి ఎంతో మార్పు చూడవచ్చు. లోకేశ్ కు వ్యక్తిగతంగానే కాక, పార్టీకి కూడా ఎంతగానో ఆదరణను యువగళం పాదయాత్ర తెచ్చిపెట్టింది. అయితే, ఇలా రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన వాళ్ళకు తగిన ప్రతిఫలం దక్కుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండోసారి, జగన్మోహన్…