Category: NRI వార్తలు

  • సౌదీలో చిక్కిన భారతీయుడు.. ఎందుకంటే..?

    సౌదీలో చిక్కిన భారతీయుడు.. ఎందుకంటే..?

    పవిత్ర మక్కా యాత్ర కోసం వెళ్లిన ఓ భారతీయ పర్యాటకుడు సౌదీ అరేబియాలో ( Saudi Arabia) చిక్కాడు. అందుకు కారణం అతని పేరు వాంటెడ్ క్రిమినల్ పేరుతో పోలి ఉండటమే. దాంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తెలుగు ప్రవాస సంఘం (సాటా) అండగా నిలిచింది. జైలులో ఉన్న అతనికి బెయిల్ ఇప్పించింది. భారతదేశం (India) వెళ్లేందుకు మాత్రం అవకాశం లేకుండా పోయింది. ఏం జరిగిందంటే.? బెంగళూర్‌కు చెందిన మహ్మద్ గౌస్ కుటుంబ సభ్యులతో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. అతని పేరు…

  • ప్రవాసీ కార్మికులకు శుభవార్త.. రూ. 17 లక్షల భీమా పథకం అమలు..

    ప్రవాసీ కార్మికులకు శుభవార్త.. రూ. 17 లక్షల భీమా పథకం అమలు..

     దుబాయ్‌తో యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లోని(UAE) వివిధ ఏమిరేట్లలో పని చేస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల(Indian Migrants) సంక్షేమార్ధం లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్(ఎల్.పి.పి)(LPP) అనే వినూత్న భీమా పథకాన్ని దుబాయిలోని భారతీయ కాన్సులేట్(Indian Consulate) ప్రకటించింది. యుఏఇ తో సహా ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలన్నింటిలోనూ కేవలం రోడ్డు, వృత్తిపరమైన ప్రమాదాల కొరకు మాత్రమే భీమా పథకం అమలులో ఉండడంతో సహజ మరణాలతో కుటుంబ దిక్కును కోల్పోయే ప్రవాసీయుల కుటుంబాలకు నయా పైసా సహాయం అందడం లేదు. ఇక…

  • డల్లాస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా యోగా

    డల్లాస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా యోగా

    అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికాలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఈ యోగాశిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ కాన్సుల్ జనరల్ అసీం మహాజన్‌కు మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రపంచానికి భారత్ అందించిన యోగా…

  • తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి

    తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Tana) కొత్త కార్యవర్గం ఏర్పడింది. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా శశికాంత్‌ వల్లేపల్లి (sasikanth vallepally), సెక్రటరీగా విద్యాధర్‌ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్‌ మద్దినేని, జాయింట్‌ ట్రెజరర్‌గా కిరణ్‌ గోగినేని ఎన్నికయ్యారు. తానాలో శశికాంత్‌ వల్లేపల్లి తొలి నుంచి దాతగా పేరు తెచ్చుకున్నారు. తానా ద్వారా చాలా మందికి సాయం చేశారు. పలు ప్రాజెక్టులకు ఫండింగ్‌ చేస్తున్నారు. అంకితభావం, అందరితో కలిసిపోయే స్వభావం కలిగిన శశికాంత్‌ వల్లేపల్లి, కాంత్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కోవిడ్‌…

  • ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. సందడి చేసిన రస్నా బేబీ అంకిత

    ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. సందడి చేసిన రస్నా బేబీ అంకిత

    ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం వెస్ట్ చెస్టర్ నగరంలో మార్చి 11న మిడ్ అట్లాంటిక్ తానా టీం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేసి, అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాలలో పురుషులతో సరిసమానంగా రాణిస్తున్న మహిళామణులందరిలో సృజనాత్మకతను తట్టి లేపే పలు కార్యక్రమాలు జరిగాయి. 600 మందికి పైగా పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ రాష్ట్రాల్లో ఉన్న పలు ప్రవాస తెలుగింటి ఆడపడుచులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా…

  • ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

    ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

    ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టు అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Dubai International Airport) భారతీయులు మరో రికార్డు సృష్టి్ంచారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు (Indians tops the list of passengers in DXB). మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్‌పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది.…

  • ఖలిస్థానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటైన కాలిఫోర్నియాలోని భారతీయులు

    ఖలిస్థానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటైన కాలిఫోర్నియాలోని భారతీయులు

    ఖలిస్థాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా భారత్ ఐక్యత కోసం శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ కార్యాలయం ప్రాంగణంలో వందల మంది భారతీయ-అమెరికన్ మద్దతుదార్లు మార్చి 24న చేపట్టిన భారత అనుకూల ప్రదర్శనకు హాజరయ్యారు. ఖలిస్థాన్ మద్దతుదారుల బృందం మార్చి 19న శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని భారత కాన్సులేట్‌ కార్యాలయ అద్దాలను పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు శుక్రవారం భారత కాన్సులేట్‌ కార్యాలయ భవనం వద్ద సంఘీభావంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వందేమాతరం, భారతమాతకు…

  • NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

    NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

    ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టు అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Dubai International Airport) భారతీయులు మరో రికార్డు సృష్టి్ంచారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు (Indians tops the list of passengers in DXB). మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్‌పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది.…

  • NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

    NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

    ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టు అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Dubai International Airport) భారతీయులు మరో రికార్డు సృష్టి్ంచారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు (Indians tops the list of passengers in DXB). మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్‌పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది.…

  • NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

    NRI: ప్రపంచంలోనే అత్యంత బిజీ ఎయిర్ పోర్టులో ఎన్నారైల అరుదైన రికార్డు..!

    ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్ పోర్టు అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Dubai International Airport) భారతీయులు మరో రికార్డు సృష్టి్ంచారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు (Indians tops the list of passengers in DXB). మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్టు తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్‌పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది.…