Category: ట్రెండింగ్

  • జగన్ మేనిఫెస్టో సిద్ధం.. ఈసారి వరాలు ఇవే

    జగన్ మేనిఫెస్టో సిద్ధం.. ఈసారి వరాలు ఇవే

    ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. అభ్యర్థుల ఎంపిక తో పాటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి డిసైడ్ అయ్యాయి. ఈ విషయంలో సీఎం జగన్ దూకుడుగా ఉన్నారు. సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. లక్షలాదిమంది జనాలను తరలించి విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఈ సభలు పూర్తయ్యాయి. విశాఖ జిల్లా భీమిలి లో తొలి సభను నిర్వహించారు. తర్వాత దెందులూరు, రాప్తాడు లో సభలు గ్రాండ్ సక్సెస్…

  • రఘురామ ఓటమే లక్ష్యంగా జగన్ భారీ స్కెచ్

    రఘురామ ఓటమే లక్ష్యంగా జగన్ భారీ స్కెచ్

    ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం ప్రజలకి తెలిసిందే. తన వ్యతిరేక శక్తులని ఇబ్బంది పెట్టడానికి అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నా జగన్ ఏమాత్రం తగ్గడం లేదు. అదేవిధంగా వైసీపీలోనే ఉండి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి. రోజూ తిడుతున్న రఘురామకృష్ణంరాజుకి కూడా ఆ ఇబ్బందులు తప్పలేదు. ఆయన్ను అరెస్ట్ చేయడం.. ఆ తరువాత కోర్టుల…

  • భారత్ అవుట్.. చైనా ఇన్.. మాల్దీవుల్లో ఏమి జరుగుతోంది?

    భారత్ అవుట్.. చైనా ఇన్.. మాల్దీవుల్లో ఏమి జరుగుతోంది?

    పాకిస్తాన్ సంక నాకిపోయింది. శ్రీలంక దేహి అని అడుక్కుంటున్నది. మయన్మార్ లో ఏ పూటకు ఆపుటే అన్నట్టుగా ఉంది. నేపాల్ ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇవే కాదు ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ చైనాతో దోస్తీ కొనసాగించినవే. మిడతలు వాలిన పొలం.. చైనా తో చేతులు కలిపిన దేశం బాగుపడట్టు చరిత్రలో లేదు. తాజాగా చైనాతో మాల్దీవులు దోస్తీ కట్టింది. అంతకుముందు మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు చైనా లో పర్యటించారు. అలా జరిగిన కొద్ది రోజులకే…

  • ఆమె గెలుపు.. డోనాల్డ్ ట్రంప్ కు స్పీడ్ బ్రేకర్

    ఆమె గెలుపు.. డోనాల్డ్ ట్రంప్ కు స్పీడ్ బ్రేకర్

    అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ గత కొద్దిరోజులుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక తనే అభ్యర్థినని తన అనుచరులకు సంకేతాలు ఇస్తున్నారు. అయితే అతడికి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ(Nikki Haley) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ ట్రంప్.. ఎదురన్నదే లేకుండా విజయాలు సాధిస్తున్నారు. అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. అయితే ఆదివారం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున హేలీ విజయం సాధించారు. దీంతో…

  • ఎన్నికల నోటిఫికేషన్ కి మోడీ టూర్ల ట్విస్ట్..!

    ఎన్నికల నోటిఫికేషన్ కి మోడీ టూర్ల ట్విస్ట్..!

    దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్‌ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్చి 13న షెడ్యూల్‌ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించి మే నెల చివరి వారంలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. పది రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటన షెడ్యూల్‌ ఖారారైంది. 29కిపైగా సభల్లో ప్రసంగించనున్నారు.…

  • బెంగుళూరు రామేశ్వరం కేఫ్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు

    బెంగుళూరు రామేశ్వరం కేఫ్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు

    దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించడంతో.. బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగారు. సిసి ఫుటేజ్ పరిశీలించారు. మరోవైపు ఈ ఘటన పై ఉగ్ర అనుమానాలు వ్యక్తం కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగింది. దీంతో అటు రాష్ట్రం, ఇటు కేంద్రం…

  • ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బొంబాయి హై కోర్ట్ తీర్పు

    ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బొంబాయి హై కోర్ట్ తీర్పు

    మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టై జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. ఉపా కేసులు పెట్టగా ఇప్పుడు ఈ కేసులన్నింటినీ నాగపూర్‌ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు పేర్కొన్న ధర్మాసనం అభియోగాలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో…

  • మొన్న రాధాకృష్ణ.. నిన్న రామోజీ.. రేవంత్ ఎత్తులకు ఎవరైనా చిత్తే

    మొన్న రాధాకృష్ణ.. నిన్న రామోజీ.. రేవంత్ ఎత్తులకు ఎవరైనా చిత్తే

    బలమైన నాయకుడు కావాలి అంటే.. దానికి బలమైన మీడియా అండ కావాలి. అలా ఉంటేనే జనం నోళ్ళల్లో నానుతారు. దీనిని నరేంద్ర మోడీ నిరూపిస్తే.. కెసిఆర్ పదేళ్ల కాలంలో చేసి చూపించారు. ఇక చంద్రబాబు లాంటి నాయకుడికి మొదటి నుంచి ఓ వర్గం మీడియా అండ ఉండనే ఉంది. అందువల్లే ఆయన అధికారానికి దూరమైనప్పటికీ జనం నోళ్లల్లో నానుతున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన బలమైన కేసీఆర్…

  • గౌతం గంభీర్ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై.. అదే కారణమా!

    గౌతం గంభీర్ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై.. అదే కారణమా!

    దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు. ఎంపీగా అవకాశం కల్పించినందుకు, ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు కారణమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు గంభీర్ ధన్యవాదాలు తెలియజేశారు. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే రాజకీయాల…