Category: ఎక్కువ మంది చదివినవి
-

మొన్న రాధాకృష్ణ.. నిన్న రామోజీ.. రేవంత్ ఎత్తులకు ఎవరైనా చిత్తే
బలమైన నాయకుడు కావాలి అంటే.. దానికి బలమైన మీడియా అండ కావాలి. అలా ఉంటేనే జనం నోళ్ళల్లో నానుతారు. దీనిని నరేంద్ర మోడీ నిరూపిస్తే.. కెసిఆర్ పదేళ్ల కాలంలో చేసి చూపించారు. ఇక చంద్రబాబు లాంటి నాయకుడికి మొదటి నుంచి ఓ వర్గం మీడియా అండ ఉండనే ఉంది. అందువల్లే ఆయన అధికారానికి దూరమైనప్పటికీ జనం నోళ్లల్లో నానుతున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన బలమైన కేసీఆర్…
-

తాడేపల్లి ప్యాలెస్ లో ఉక్కపోతకు చంద్రబాబే కారణమా?
ఏపీలో ఎన్నికలకి ఇంకా పది నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒక వైపు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల సమస్యల పై మాట్లాడుతూ వాటికి పరిష్కారాలు కూడా సూచిస్తూ ప్రజల్లో ఆదరణ పొందుతున్నాడు. మరోవైపు చంద్రబాబు నియోజకవర్గాల పర్యటనల్లో వివిధ హామీలు ఇస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాడు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారిహితో రోడ్డెక్కాడు. ప్రజలకి, కార్యకర్తలకి చురకలు…
-

అన్న వదిలిన బాణం గురితప్పి జగన్ కే తగలబోతుందా?
కాంగ్రెస్ పార్టీతో విభేధించి బయటికి వచ్చిన జగన్ అప్పట్లో ఓదార్పు యాత్ర చేపట్టారు. ఐతే యాత్ర మధ్యలో ఉండగానే అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలు పాలయ్యారు. అన్న జైలుకి వెళ్ళడంతో రాష్ట్రంలో వైసిపి అభిమానుల కోసం జగనన్న వదిలిన బాణాన్ని నేను వున్నాను అంటూ పాదయాత్ర మొదలు పెట్టి బైబై బాబు అంటూ అన్న కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగింది షర్మిల. ఐతే ఉన్నట్లుండి ఏమైందో తెలియదు గానీ ఏపి…
-

ఏలూరి Vs ఆమంచి.. పర్చూరులో గెలుపెవరిది?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జిల్లాల్లో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎవరు ఎవరి వైపు ఉంటారు, ఎవరు ఎవరితో పొత్తులో ఉంటారు అన్న విషయాల్లో స్పష్టత రానప్పటికీ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో నామమాత్రంగానే సీట్లు సంపాదించినా టిడిపి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, అడ్డంకి, కొండెపి స్థానాల నుంచి టిడిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి…
-

జగన్ ను మానసికంగా దెబ్బకొట్టడమే టిడిపి వ్యూహం !
ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి నాయకులని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని అక్రమ కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తూ టిడిపి నాయకుల, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాడు జగన్. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాడనికి కేసుల్ని.. అరెస్టుల్ని జగన్ వాడుకున్నారు. కానీ ప్రతీకారం కోసం పెట్టె ఇలాంటి కేసులు అసలు వర్కవుట్ కావని, రాజకీయాల్లో వేధింపులు అంతిమంగా ఆ పార్టీ నేతకే లాభిస్తాయని…
-

ప్రతి ఏడాదీ పెరుగుతున్న శివలింగం
భారతదేశం పవిత్ర ప్రదేశాలకు కేంద్రం అని చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో. ఈ దేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మికత ప్రదేశాలు మరేదేశంలో ఉండకపోవచ్చు. మన దేశంలో విస్తుగొలిపే గుడులు, గోపురాలు ఎన్నో ఎన్నెన్నో. ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత. ప్రస్తుత విషయానికి వస్తే ప్రతి ఏడాదీ పెరుగుతున్న శివలింగం ఉన్న దేవాలయం సంగతి ఈరోజు మీకు వివరిస్తాను. ఈ దేవాలయంలో ప్రతి ఏడాది శివలింగం ఎత్తు పెరుగుతూ వస్తుందని భక్తులు చెబుతున్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ శివలింగానికి…
-

కేసీఆర్ ఓటమి నుంచి జగన్ నేర్చుకున్న గుణపాఠం
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క సారిగా అలజడి ప్రారంభమయింది. ఎప్పట్నుంచి కసరత్తు చేస్తున్నారో తెలియదు కానీ హఠాత్తుగా 11 స్థానాలకు ఇంచార్జుల్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని కనీసం యాభై స్థానాల్లో మార్పు ఉంటుందని వైఎస్ఆర్సీపీ వర్గాలే చెబుతున్నాయి. తమ స్థానాలకు ఎసరు పెడుతున్నారని సమాచారం రావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.…
-

చంద్ర బాబు ఇంత అవినీతి చేశాడా?
చంద్రబాబు గారిని విమర్శించే ప్రత్యర్థులందరూ సైతం ఏకీభవించే ఒకే ఒక్క మాట అన గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ విజనరీ లీడర్ అని. ఇలా తను కున్న విజన్ తో హైదరాబాద్ డెవలప్మెంట్ ను ముందే పసిగట్టి. కొండాపూర్లో ఎకరాకు ₹25,000 లేని సమయంలో. అంతర్జాతీయంగా కంపెనీలు తెచ్చి ఆ కొండలు గుట్టలను ఒక శిల్పిలా చెక్కి దాన్ని బంగారం లా మార్చాడు. చంద్రబాబు తన కున్న విజన్ తో అప్పుడే కొన్ని 100 ఎకరాలు ముందే కొని…
-

జగన్ ను మానసికంగా దెబ్బకొట్టడమే టిడిపి వ్యూహం !
ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి నాయకులని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని అక్రమ కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తూ టిడిపి నాయకుల, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాడు జగన్. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాడనికి కేసుల్ని.. అరెస్టుల్ని జగన్ వాడుకున్నారు. కానీ ప్రతీకారం కోసం పెట్టె ఇలాంటి కేసులు అసలు వర్కవుట్ కావని, రాజకీయాల్లో వేధింపులు అంతిమంగా ఆ పార్టీ నేతకే లాభిస్తాయని…
-

వైసీపీకి ‘ రివర్స్ ‘ షురూ!
వైసీపీకి ‘ రివర్స్ ‘ షురూ! ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఎపి ఎన్నికల ముఖచిత్రం స్పష్టమయింది. ఒకరకంగా తెలంగాణ ఎన్నికలు ఎపి ఎన్నికలకు రిహార్సల్ గా పేర్కొనవచ్చు. ఎన్నికల యుద్ధంలో సంక్షేమ పథకాల లబ్దిదారులు, అధికార బలం, ఆర్థిక వనరులు వంటివి అధికార పార్టీకి కవచంగా వుండి రక్షిస్తాయన్న సందేహాలు ఇప్పటివరకు చాలా మందిలో వున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఆ సందేహాలన్నీ తొలగిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక వెల్లువలో…