Author: urban

  • పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైన వెంటనే ‘కశ్మీర్‌’‌పై విషం గక్కిన షెహబాజ్

    పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైన వెంటనే ‘కశ్మీర్‌’‌పై విషం గక్కిన షెహబాజ్

    దాయాది పాకిస్థాన్‌లో ఎన్నికల పూర్తయి దాదాపు నెల రోజులుగా కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ఆ దేశ నూతన ప్రధానిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్-ఎన్) నేత, నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. పార్లమెంటులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతుదారుల ఆందోళనల మధ్య ఆదివారం జరిగిన ఓటింగ్‌లో ఆయన సులువుగా విజయం సాధించారు. మొత్తం 336 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ఆయనకు 201 ఓట్లు రాగా.. పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ)…

  • 140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

    140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబం లేదని.. అందుకే దేశంలోని మిగితా పార్టీలపై కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని.. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక లాలూకు కౌంటర్‌గా ప్రధాని మోదీ ఇప్పటికే చురకలు అంటించారు. తనకు కుటుంబం లేదని.. దేశంలోని 140 కోట్ల మంది జనమే తన కుటుంబమని…

  • బెంగుళూరు రామేశ్వరం కేఫ్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు

    బెంగుళూరు రామేశ్వరం కేఫ్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు

    దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో ఇటీవల జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించడంతో.. బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగారు. సిసి ఫుటేజ్ పరిశీలించారు. మరోవైపు ఈ ఘటన పై ఉగ్ర అనుమానాలు వ్యక్తం కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగింది. దీంతో అటు రాష్ట్రం, ఇటు కేంద్రం…

  • ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బొంబాయి హై కోర్ట్ తీర్పు

    ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బొంబాయి హై కోర్ట్ తీర్పు

    మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టై జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. ఉపా కేసులు పెట్టగా ఇప్పుడు ఈ కేసులన్నింటినీ నాగపూర్‌ ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు పేర్కొన్న ధర్మాసనం అభియోగాలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో…

  • 195 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా.. వారణాసి నుంచి ప్రధాని మోదీ

    195 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా.. వారణాసి నుంచి ప్రధాని మోదీ

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్న తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో ఉంటారని స్పష్టం చేసింది. ఇక తొలి జాబితాలో మొత్తం 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 34 మంది కేంద్రమంత్రులకు మరోసారి అవకాశం కల్పించింది. బీజేపీ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్‌లో 28 మంది మహిళలకు స్థానం ఇచ్చారు.…

  • కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో నిరుద్యోగులు, యువతకు ప్రాధాన్యం.. ఉద్యోగాలు, ఉపాధి సహా 10 వాగ్దానాలు

    కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో నిరుద్యోగులు, యువతకు ప్రాధాన్యం.. ఉద్యోగాలు, ఉపాధి సహా 10 వాగ్దానాలు

    లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ.. పార్టీలు జోరు పెంచాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. వచ్చే ఎన్నిక్లలో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించిన 195 మందితో తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ తమ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు.. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్…

  • 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. రెస్టారెంట్‌లో సరికొత్త వంటకం

    24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. రెస్టారెంట్‌లో సరికొత్త వంటకం

    రెస్టారెంట్లలో చెఫ్‌లు రోజు రోజుకూ రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ వంటకాలను స్పెషల్ డిష్‌లుగా ప్రచారం చేస్తే.. వాటిని తినడానికి జనం ఎగబడిపోతూ ఉంటారు. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో చేసిన దాల్ ఫ్రై తయారీకి సంబంధఇంచిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. బంగారంతో పప్పు కర్రీని వండడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనికి దాల్ కష్కన్ అని పేరు పెట్టారు. దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్‌లో చెప్…

  • 140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

    140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబం లేదని.. అందుకే దేశంలోని మిగితా పార్టీలపై కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని.. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక లాలూకు కౌంటర్‌గా ప్రధాని మోదీ ఇప్పటికే చురకలు అంటించారు. తనకు కుటుంబం లేదని.. దేశంలోని 140 కోట్ల మంది జనమే తన కుటుంబమని…

  • 140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

    140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబం లేదని.. అందుకే దేశంలోని మిగితా పార్టీలపై కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని.. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక లాలూకు కౌంటర్‌గా ప్రధాని మోదీ ఇప్పటికే చురకలు అంటించారు. తనకు కుటుంబం లేదని.. దేశంలోని 140 కోట్ల మంది జనమే తన కుటుంబమని…

  • 140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

    140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్‌లో “మోదీ కా పరివార్”

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబం లేదని.. అందుకే దేశంలోని మిగితా పార్టీలపై కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని.. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక లాలూకు కౌంటర్‌గా ప్రధాని మోదీ ఇప్పటికే చురకలు అంటించారు. తనకు కుటుంబం లేదని.. దేశంలోని 140 కోట్ల మంది జనమే తన కుటుంబమని…