Author: urban
-

గౌతం గంభీర్ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై.. అదే కారణమా!
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గంభీర్ ట్వీట్ చేశారు. ఎంపీగా అవకాశం కల్పించినందుకు, ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు కారణమైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు గంభీర్ ధన్యవాదాలు తెలియజేశారు. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే రాజకీయాల…
-

రంజీ మ్యాచ్ డుమ్మా కొట్టి KKR శిబిరంలో అయ్యర్.. అందుకే వేటు!
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్లను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై చర్చ ఇంకా కొనసాగుతోంది. కొందరేమో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తుంటే.. మరికొందరేమో వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తరఫున 500ల పైచిలుకు పరుగులు చేసిన అయ్యర్కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందేనని.. కానీ అయ్యర్ విషయంలో కాస్త ఆలోచించాల్సిందని విశ్లేషకులు…
-

SRHలో భారీ మార్పులు.. డేల్ స్టెయిన్ ఔట్.. కొత్త కెప్టెన్ ఎవరు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. గత రెండేళ్లుగా ఆ జట్టు బౌలింగ్ కోచ్ బాధ్యతల్లో ఉన్న డేల్ స్టెయిన్ లీగ్ నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ తెలిపింది. ఈ సీజన్ నుంచి విరామం కోరేందుకు డేల్ స్టెయిన్ ఇప్పటికే ఫ్రాంఛైజీ అనుమతి కోరినట్లు పేర్కొంది. కాగా ఆటగాడిగా స్టెయిన్ తొలుత హైదరాబాద్కు (Sunrisers Hyderabad) చెందిన ఫ్రాంఛైజీ తరఫున ఆడాడు. డెక్కన్…
-

జైస్వాల్ ని చూసి నేర్చుకోండి.. తమ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చురకలు
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. తమ బజ్బాల్ అప్రోచ్ను చూసి దూకుడుగా ఆడుతున్నాడని బెన్ డక్కెట్ చేసిన వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ ఆటను చూసి నేర్చుకోలేదని చురకలంటించాడు. పేదరికం జయించి ఒక్కో అడుగు ముందుకేస్తూ అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన యశస్వి జైస్వాల్ను చూసి ఇంగ్లండ్ ఆటగాళ్లు నేర్చుకోవాలని హితవు పలికాడు. రాజ్కోట్ టెస్ట్ వేదికగా జరిగిన మ్యాచ్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో…
-

త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో మరో సంచలనం
తెలుగు దేశం పార్టీకి యువగళం పాదయాత్ర అనేది ఎంతో మేలు చేసింది. నారా లోకేశ్ ఈ పాదయాత్ర మొదలు పెట్టిన నాటితో పోల్చితే.. ఇప్పుడు ఆ యాత్ర ముగిసేనాటికి ఎంతో మార్పు చూడవచ్చు. లోకేశ్ కు వ్యక్తిగతంగానే కాక, పార్టీకి కూడా ఎంతగానో ఆదరణను యువగళం పాదయాత్ర తెచ్చిపెట్టింది. అయితే, ఇలా రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన వాళ్ళకు తగిన ప్రతిఫలం దక్కుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండోసారి, జగన్మోహన్…
-

లోకేశ్ గ్రాఫ్ అమాంతం పెంచేసిన యువగళం..!
తెలుగు దేశం పార్టీకి యువగళం పాదయాత్ర అనేది ఎంతో మేలు చేసింది. నారా లోకేశ్ ఈ పాదయాత్ర మొదలు పెట్టిన నాటితో పోల్చితే.. ఇప్పుడు ఆ యాత్ర ముగిసేనాటికి ఎంతో మార్పు చూడవచ్చు. లోకేశ్ కు వ్యక్తిగతంగానే కాక, పార్టీకి కూడా ఎంతగానో ఆదరణను యువగళం పాదయాత్ర తెచ్చిపెట్టింది. అయితే, ఇలా రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన వాళ్ళకు తగిన ప్రతిఫలం దక్కుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు రెండోసారి, జగన్మోహన్…
-

డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేకు షాక్.. సీజన్ ప్రారంభానికి ముందే స్టార్ ఓపెనర్ ఔట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మరి కొన్ని రోజుల్లో తెరలేవనుంది. ఇప్పటికే జట్లు సన్నాహకాలు ప్రారంభించాయి. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచుతో సీజన్ షురూ కానుంది. అయితే ఫస్టు మ్యాచుకు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, గతేడాది ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచుగా నిలిచిన డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ సీజన్లో…
-

రఘురామ ఓటమే లక్ష్యంగా జగన్ భారీ స్కెచ్
ఏపీలో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తనకు వ్యతిరేకంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం ప్రజలకి తెలిసిందే. తన వ్యతిరేక శక్తులని ఇబ్బంది పెట్టడానికి అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నా జగన్ ఏమాత్రం తగ్గడం లేదు. అదేవిధంగా వైసీపీలోనే ఉండి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి. రోజూ తిడుతున్న రఘురామకృష్ణంరాజుకి కూడా ఆ ఇబ్బందులు తప్పలేదు. ఆయన్ను అరెస్ట్ చేయడం.. ఆ తరువాత కోర్టుల…
-

వాయి కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉందో తెలుసుకోండి!
ఈరోజుల్లో చాలా మంది చిరుతిళ్ళ మీద చూపించిన శ్రద్ద పళ్ళ మీద చూపించరు . వాటి వల్ల కలిగే ఉపయోగాల మీద చాలా మందికి అవగాహన లేదు , అలాగే కూరగాయలు కూడా మనకెంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. రోజు ఐదు పళ్లు, కూరగాయలు తింటే, మొదలుపెట్టిన రోజుల వ్యవధిలోనే వారి రోగ నిరోధక శక్తి ఎంతో వృద్ధి చెందుతుందని పరిశోధకులు అంటున్నారు.ప్రతి రోజు పచ్చికూరగాయలు గానీ, ఐదు పళ్లు గానీ, తినడం వల్ల…
-

పండ్లు వలన ఉపయోగాలు తెలుసా ?
ఈరోజుల్లో చాలా మంది చిరుతిళ్ళ మీద చూపించిన శ్రద్ద పళ్ళ మీద చూపించరు . వాటి వల్ల కలిగే ఉపయోగాల మీద చాలా మందికి అవగాహన లేదు , అలాగే కూరగాయలు కూడా మనకెంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. రోజు ఐదు పళ్లు, కూరగాయలు తింటే, మొదలుపెట్టిన రోజుల వ్యవధిలోనే వారి రోగ నిరోధక శక్తి ఎంతో వృద్ధి చెందుతుందని పరిశోధకులు అంటున్నారు.ప్రతి రోజు పచ్చికూరగాయలు గానీ, ఐదు పళ్లు గానీ, తినడం వల్ల…