Author: urban
-

140 కోట్లమంది భారతీయులు ప్రధాని కుటుంబసభ్యులు.. ట్రెండింగ్లో “మోదీ కా పరివార్”
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని మోదీకి కుటుంబం లేదని.. అందుకే దేశంలోని మిగితా పార్టీలపై కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నారని.. లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక లాలూకు కౌంటర్గా ప్రధాని మోదీ ఇప్పటికే చురకలు అంటించారు. తనకు కుటుంబం లేదని.. దేశంలోని 140 కోట్ల మంది జనమే తన కుటుంబమని…
-

కారు ఓవర్ లోడ్ తో కాంగ్రెస్ లో పెరిగిన జోరు
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరడం ఖాయం అయిపోయింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. పట్నం ఫ్యామిలీ హవా గట్టిగా ఉంది. ఆయన సతీమణి పట్నం సునీతా రెడ్డి.. ఇదివరకు రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా చేశారు. సోదరుడు…
-

“తుమ్మ” ముళ్ళే కేసీఆర్ ని అధికారం పీఠానికి దూరం చేశాయా?
తెలంగాణాలో ఎన్నికల హడావిడి తగ్గి కొత్త ప్రభుత్వం మొదటి విడత ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించింది. మంత్రివర్గంలో అత్యంత సీనియర్ గా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖలను స్వీకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను దాదాపు నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న తుమ్మల గారికి అధికార పార్టీలో ఉండి కూడా గత 5 సంవత్సరాలు పార్టీలో, ప్రభుత్వంలో తగినంత ప్రాధాన్యత దక్కలేదు. అధికార పెద్దలు నిర్లక్షం చేసినా ఆయన ఎప్పుడూ…
-

మొన్న రాధాకృష్ణ.. నిన్న రామోజీ.. రేవంత్ ఎత్తులకు ఎవరైనా చిత్తే
బలమైన నాయకుడు కావాలి అంటే.. దానికి బలమైన మీడియా అండ కావాలి. అలా ఉంటేనే జనం నోళ్ళల్లో నానుతారు. దీనిని నరేంద్ర మోడీ నిరూపిస్తే.. కెసిఆర్ పదేళ్ల కాలంలో చేసి చూపించారు. ఇక చంద్రబాబు లాంటి నాయకుడికి మొదటి నుంచి ఓ వర్గం మీడియా అండ ఉండనే ఉంది. అందువల్లే ఆయన అధికారానికి దూరమైనప్పటికీ జనం నోళ్లల్లో నానుతున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన బలమైన కేసీఆర్…
-

బిజెపి, టిడిపి పొత్తులో ఊహించని ట్విస్ట్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. కానీ ఏపీ విషయంలో బిజెపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. టిడిపి పొత్తు విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇటు టిడిపి,అటు బిజెపి మైండ్ గేమ్ ఆడుతున్నాయి. దీంతో ఈ పొత్తుల అంశం ఒక కొలిక్కి రావడం లేదు. ఎవరికి వారే పట్టు వీడకపోవడంతో.. రోజులు కరుగుతున్నాయే తప్ప.. పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ మొగ్గు చూపడం లేదు. మరోవైపు టిడిపి, జనసేన తొలి జాబితాను…
-

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా రేవంత్ రెడ్డి తమ్ముళ్లు.. ఒకరు మల్కాజ్గిరి నుంచి, మరొకరు..?
పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంలో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ క్రమంలోనే.. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కూడా ఖరారైంది. మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవటమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. అధికార కాంగ్రెస్ పార్టీ కూడా 17కు 17 ఎంపీ స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే.. ఇప్పటివరకు ఒక్క ఎంపీ అభ్యర్థి…
-

కారు ఓవర్ లోడ్ తో కాంగ్రెస్ లో పెరిగిన జోరు
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరడం ఖాయం అయిపోయింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. పట్నం ఫ్యామిలీ హవా గట్టిగా ఉంది. ఆయన సతీమణి పట్నం సునీతా రెడ్డి.. ఇదివరకు రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా చేశారు. సోదరుడు…
-

కారు ఓవర్ లోడ్ తో కాంగ్రెస్ లో పెరిగిన జోరు
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరడం ఖాయం అయిపోయింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. పట్నం ఫ్యామిలీ హవా గట్టిగా ఉంది. ఆయన సతీమణి పట్నం సునీతా రెడ్డి.. ఇదివరకు రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా చేశారు. సోదరుడు…
-

కారు ఓవర్ లోడ్ తో కాంగ్రెస్ లో పెరిగిన జోరు
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరడం ఖాయం అయిపోయింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. పట్నం ఫ్యామిలీ హవా గట్టిగా ఉంది. ఆయన సతీమణి పట్నం సునీతా రెడ్డి.. ఇదివరకు రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా చేశారు. సోదరుడు…
-

కారు ఓవర్ లోడ్ తో కాంగ్రెస్ లో పెరిగిన జోరు
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు హస్తం గూటిలో చేరడం ఖాయం అయిపోయింది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. పట్నం ఫ్యామిలీ హవా గట్టిగా ఉంది. ఆయన సతీమణి పట్నం సునీతా రెడ్డి.. ఇదివరకు రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా చేశారు. సోదరుడు…