Author: urban
-

-

-

-

-

-

మొన్న రాధాకృష్ణ.. నిన్న రామోజీ.. రేవంత్ ఎత్తులకు ఎవరైనా చిత్తే
బలమైన నాయకుడు కావాలి అంటే.. దానికి బలమైన మీడియా అండ కావాలి. అలా ఉంటేనే జనం నోళ్ళల్లో నానుతారు. దీనిని నరేంద్ర మోడీ నిరూపిస్తే.. కెసిఆర్ పదేళ్ల కాలంలో చేసి చూపించారు. ఇక చంద్రబాబు లాంటి నాయకుడికి మొదటి నుంచి ఓ వర్గం మీడియా అండ ఉండనే ఉంది. అందువల్లే ఆయన అధికారానికి దూరమైనప్పటికీ జనం నోళ్లల్లో నానుతున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన బలమైన కేసీఆర్…
-

తాడేపల్లి ప్యాలెస్ లో ఉక్కపోతకు చంద్రబాబే కారణమా?
ఏపీలో ఎన్నికలకి ఇంకా పది నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఒక వైపు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల సమస్యల పై మాట్లాడుతూ వాటికి పరిష్కారాలు కూడా సూచిస్తూ ప్రజల్లో ఆదరణ పొందుతున్నాడు. మరోవైపు చంద్రబాబు నియోజకవర్గాల పర్యటనల్లో వివిధ హామీలు ఇస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నాడు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారిహితో రోడ్డెక్కాడు. ప్రజలకి, కార్యకర్తలకి చురకలు…
-

అన్న వదిలిన బాణం గురితప్పి జగన్ కే తగలబోతుందా?
కాంగ్రెస్ పార్టీతో విభేధించి బయటికి వచ్చిన జగన్ అప్పట్లో ఓదార్పు యాత్ర చేపట్టారు. ఐతే యాత్ర మధ్యలో ఉండగానే అవినీతి, అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలు పాలయ్యారు. అన్న జైలుకి వెళ్ళడంతో రాష్ట్రంలో వైసిపి అభిమానుల కోసం జగనన్న వదిలిన బాణాన్ని నేను వున్నాను అంటూ పాదయాత్ర మొదలు పెట్టి బైబై బాబు అంటూ అన్న కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బలపం కట్టుకుని తిరిగింది షర్మిల. ఐతే ఉన్నట్లుండి ఏమైందో తెలియదు గానీ ఏపి…
-

ఏలూరి Vs ఆమంచి.. పర్చూరులో గెలుపెవరిది?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జిల్లాల్లో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎవరు ఎవరి వైపు ఉంటారు, ఎవరు ఎవరితో పొత్తులో ఉంటారు అన్న విషయాల్లో స్పష్టత రానప్పటికీ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో నామమాత్రంగానే సీట్లు సంపాదించినా టిడిపి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, అడ్డంకి, కొండెపి స్థానాల నుంచి టిడిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి…
-

ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న తెలంగాణ ఫలితాలు
తెలంగాణాలో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడినట్లు అందరూ ఊహించిన్నప్పటికీ స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా మంది నమ్మలేకపోయారు. అన్ని రకాలుగా తిరుగులేని నేతగా ఎదిగిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గద్దె దించడం అంత సులభంగా సాధ్యం అవుతుందని ఊహించలేకపోయారు. ఈ ఫలితాలు సహజంగానే పొరుగున ఉన్న, మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా వరుసగా మంత్రులతో సహా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చడం,…